కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పాలన అంతా లోకేష్ కనుసన్నల్లోనే
08 Oct 2016 4:03 PM
రాజమండ్రి : రాష్ట్రంలో పాలనంతా సీఎం చంద్రబాబునాయుడి
కుమారుడు లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార
ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాజమండ్రిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్‑కు
డబ్బు పిచ్చి పట్టిందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‑సీపీ దశల
వారీగా ఉద్యమం కొనసాగిస్తుందని అంబటి తెలిపారు.