కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ను కలిసిన మాజీ డీజీపీ సాంబశివరావు
25 Aug 2018 9:28 AM
విశాఖ: విశాఖ జిల్లా యలమంచిలి నియోజవర్గంలో 245వ రోజు ప్రజా సంకల్పయాత్రలో రాష్ట్ర మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై జననేతతో చర్చించారు. అలాగే పంచదార్లలో వైయస్ జగన్ సమక్షంలో మాజీ ఎమ్మేల్యే జి.దేముడు కుమార్తె మాధవి వైయస్ఆర్సీపీలోకి చేరారు. ఆశావర్కర్లు వైయస్ జగన్ను కలిసి తమ ఇబ్బందులు తెలిపారు. చంద్రబాబు అబద్ధపు హమీలతో మోసం చేశారన్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం కొత్తపల్లి క్రాస్ నుంచి ప్రారంభమయిన యాత్ర నారాయణపురం, మామిడిగూడ,గోకివాడ, పంచదార్ల, అప్పరాయుడిపాలెం మీదగా ధార బోగాపురం వరుకూ కొనసాగింది. జగన్ శనివారం మొత్తంలో 9 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.