వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బాధిత కుటుంబాలకు రూ. 50 వేల సాయం
17 May 2018 1:31 PM
తూర్పు గోదావరి : లాంచీ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఘోరప్రమాదం చోటు చేసుకుందని, ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మృతుల కుటుంబాలకు వైయస్ఆర్ సీపీ తరుపున రూ. 50 వేల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఈ మేరకు వైయస్ఆర్ సీపీ నేతలు ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, తెల్లం బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అనంత ఉదయభాస్కర్ తదితరులు సంఘటనా స్థలంలో బాధితులను పరామర్శించారు.