మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఆలయ అభివృద్ధికి రూ.50 వేలు విరాళం
04 Apr 2017 5:31 PM
ప్రకాశం: గిద్దలూరు పట్టణం లోని సీతారాముల దేవస్థానం ఆలయ అభివృద్ధి కొరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి రూ. 50 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవున్ని ప్రార్థించినట్లు ఐవీ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.