దాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేన
మంచినీటి పైప్లైన్ ప్రారంభించిన రోజా
01 Apr 2017 1:21 PM
చిత్తూరు: నగరి నియోజకవర్గం వడమలపేట మండలం అమ్మగుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన మంచినీటి పైప్లైన్ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై కుళాయిల ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..వేసవిలోమంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఎక్కడా కూడా నీటి సమస్య తలెత్తకుండా అధికారులను అప్రమత్తం చేసినట్లు రోజా తెలిపారు. మంచినీటి పైప్లైన్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు.