కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రోజా పిటిషన్ పై విచారణ ఈనెల 3కు వాయిదా
01 Mar 2016 5:36 PM
హైదరాబాద్ః ఈనెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున...సభకు వెళ్లేందుకు సహకరించాలని కోరుతూ కోర్టులో అప్పీలు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. రూల్స్ కు విరుద్ధంగా సస్పెండ్ చేసి టీడీపీ తనపై కక్షసాధింపుకు పాల్పడుతుందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని రోజా అన్నారు. కోర్టులో తమ లాయర్ రూల్స్ ప్రొసిజర్ వినిపించారని రోజా పేర్కొన్నారు. పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 3వ తేదీకి వాయిదా వేసినట్లు రోజా చెప్పారు.