చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
యువతను రోడ్డున పడేశారు
05 Jan 2018 2:49 PM
హైదరాబాద్: జయంతికి, వర్ధంతికి తేడా తెలియని లోకేష్ను మంత్రిని చేసిన చంద్రబాబు యువతను రోడ్డున పడేశారని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెడ్డారని ధ్వజమెత్తారు. సొంత జిల్లాకు ఏమీ చేయలేని చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే నమ్ముతారా అని ప్రశ్నించారు. మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిలు కలెక్షన్ కింగ్లుగా మారారని ఎద్దేవా చేశారు. దొడ్డిదారిన మంత్రులై అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శించారు.