వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
తూర్పులో వైయస్ఆర్కు ఘననివాళి
02 Sep 2018 3:56 PM
తూర్పుగోదావరి జిల్లాలో వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ రూరల్వాకలపూడి, ఇంద్రపాలెం, తూరంగిలలో వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ కరుసాల కన్నబాబు, నటుడు కృష్ణుడు తదితర నాయకులు వైయస్ఆర్ విగ్రహనికి నివాళర్పించారు. రాజమండ్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ౖ వైయస్ఆర్సీపీ కో ఆర్టీనేటర్ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో నివాళర్పించారు.ఈ కార్యక్రమంలో కోర్డీనేటర్ వేణుగోపాలకృష్ణ, వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు వైయస్ఆర్సీపీ కార్యాలయంలో వైయస్ఆర్సీపీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. టీచర్స్ ఎమ్మెల్సీ రాము సూర్యారావు పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు.