ఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటన
త్వరలోనే అధర్మ పాలనకు ముగింపు..
27 Sep 2018 3:01 PM
వైయస్ఆర్సీపీ నేత రెడ్డి తిరుపతి నాయుడు
విజయనగరంః జననేత వైయస్ జగన్కు వస్తున్న స్పందన కనీవినీ ఎరగని స్థాయిలో ఉందని మాజీ జడ్పిటీసీ,వైయస్ఆర్సీపీ నేత రెడ్డి తిరుపతి నాయుడు అన్నారు. ఏపీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ద్వాపర యుగంలో ఎక్కడయితే అధర్మం పెరుగుతుందో, ధర్మం నశిస్తుందో.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలో నేను పుడతానని అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటాడని, అదేవిధంగా ఈ కలియుగంలో చంద్రబాబు పాలన ఆశ్రిత పక్షపాతంతో అధర్మంతో సాగుతుందని, టీడీపీ దుష్టపాలన నుంచి ప్రజలను రక్షించడానికి జగన్ అనే అవతారం సుపరిపాలన అందించడానికి వస్తున్నాడన్నారు.