దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
రాయలసీమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
04 Dec 2017 10:31 AM
అనంతపురం: అన్ని రంగాల్లో వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్నిఅభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాయలసీమ విమోచన కమిటీ సభ్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా గుత్తి మండలంలో వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయలసీమ విమోచన కమిటీ సభ్యులు ప్రతిపక్ష నేతను కలిసి వినతిపత్రం అందజేశారు.