మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
దెబ్బతిన్న పంటల పరిశీలన..!
12 Nov 2015 7:49 PM
వైఎస్సార్ జిల్లా: కమలాపురం
ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పెండ్లి మర్రి మండలంలో
పర్యటించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు. భారీ
వర్షాల కారణంగా మండలంలో వరిపంటలన్నీ నీట మునిగిపోయినట్లు రవీంద్రనాథ్
రెడ్డి తెలిపారు. రైతులతో మాట్లాడి పంటనష్టంపై సమాచారం సేకరించారు.
ఎమ్మెల్యే వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.
ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పెండ్లి మర్రి మండలంలో
పర్యటించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు. భారీ
వర్షాల కారణంగా మండలంలో వరిపంటలన్నీ నీట మునిగిపోయినట్లు రవీంద్రనాథ్
రెడ్డి తెలిపారు. రైతులతో మాట్లాడి పంటనష్టంపై సమాచారం సేకరించారు.
ఎమ్మెల్యే వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.
మరోవైపు
వైఎస్సార్సీపీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
ఓబులవారిపల్లి మండలంలో పర్యటించారు. అకాల వర్షాలకు రెడ్డికాలువకు గండి
పడడంతో ...ఆ ప్రాంతాన్ని సందర్శించి త్వరతగతిన పనులు పూర్తి చేయాలని
అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నియోజకవర్గ
కన్వీనర్ బ్రహ్మనందరెడ్డి, ఇరిగేషన్ డీఈ మురళీ పర్యటించారు.
వైఎస్సార్సీపీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
ఓబులవారిపల్లి మండలంలో పర్యటించారు. అకాల వర్షాలకు రెడ్డికాలువకు గండి
పడడంతో ...ఆ ప్రాంతాన్ని సందర్శించి త్వరతగతిన పనులు పూర్తి చేయాలని
అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నియోజకవర్గ
కన్వీనర్ బ్రహ్మనందరెడ్డి, ఇరిగేషన్ డీఈ మురళీ పర్యటించారు.