కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చంద్రబాబు లక్ష్యం.. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయటం
09 Nov 2015 5:24 PM
అనంతపురం: ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు పరిపాలన తీరుని చూస్తే ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు
ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అభిప్రాయ
పడ్డారు. ఆర్టీసీ పట్ల చంద్రబాబు ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేవని ఆయన సోదాహరణంగా
వివరించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా
గుర్తించాలని డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో లక్షల కోట్ల అవినీతికి
చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు.