మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జననేత సమక్షంలో పార్టీలో చేరిన రవిప్రసాద్
28 Aug 2018 1:25 PM
విశాఖపట్నం: అరకు నియోజకవర్గ కాంగ్రెస్ నేత రవిప్రసాద్ తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ మేరకు జననేత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవిప్రసాద్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాన్ని గతంలో దివంగత మహానే వైయస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆ విధంగా వైయస్ జగన్ గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం ఉందన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైయస్ జగన్మోహన్రెడ్డికు మద్దతుగా పార్టీలో చేరానన్నారు.