కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
యువభేరి కోసం ర్యాలీ
19 Sep 2016 5:54 PM
ఏలూరు: ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ తలపెట్టిన యువభేరి విజయవంతం చేసేందుకు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి లో పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీ
తీశారు. వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సలామ్ బాబు
నాయకత్వంలో పెద్ద ఎత్తున విద్యార్థి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
ఇందులో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని నినదించారు. వైయస్ జగన్
నాయకత్వంలో ప్రత్యేక హోదా ను సాధిస్తామని నినాదాలు చేశారు. తద్వారా
విద్యార్థులు, యువతలో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు.