మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విద్యాసంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
18 Nov 2015 6:20 PM
సాలూరు:
ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న టీడీపీ సర్కారు
ప్రయత్నాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర
అన్నారు. విజయనగరం జిల్లా సాలూరులోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో
జరిగిన ఎస్ఎఫ్ఐ డివిజన్ మహాసభలో రాజన్న దొర మాట్లాడారు. ప్రభుత్వ
పాఠశాలలను విలీనం చేస్తూ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని,
భవన నిర్మాణం పూర్తి చేసుకున్న సంక్షేమ హాస్టళ్లను కూడా ప్రారంభించటం లేదని
రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న టీడీపీ సర్కారు
ప్రయత్నాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర
అన్నారు. విజయనగరం జిల్లా సాలూరులోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో
జరిగిన ఎస్ఎఫ్ఐ డివిజన్ మహాసభలో రాజన్న దొర మాట్లాడారు. ప్రభుత్వ
పాఠశాలలను విలీనం చేస్తూ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని,
భవన నిర్మాణం పూర్తి చేసుకున్న సంక్షేమ హాస్టళ్లను కూడా ప్రారంభించటం లేదని
రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు.