చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న మంత్రులు..!
30 Oct 2015 5:16 PM
హైదరాబాద్ః భూములివ్వమని రైతులు చెబుతున్నా వినకుండా మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బలవంతపు భూ సేకరణ చేపడతామని మంత్రులు చెప్పడం... రైతులను బ్లాక్మెయిల్ చేయడమేనన్నారు. భూములు ఇవ్వని రైతుల పంటలను తగలబెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. బలవంతపు భూ సేకరణకు వైఎస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకమని పిన్నెల్లి స్పష్టం చేశారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.