రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
రైల్వే జోన్ తో అనేక సమస్యలకు పరిష్కారం-ఎంపీ వరప్రసాద్
17 Apr 2016 10:36 PM
విశాఖపట్నం) ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పడితే నిరుద్యోగం సహా అనేక సమస్యలకు పరిష్కారం దొరకుతుందని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ, మాజీ ఐఎఎస్ అధికారి వర ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. విశాకఫట్నంలో రైల్వే జోన్ కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆయన సంఘీభావం తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం విభజన హామీలను రాష్ట్రానికి తీసుకురాలేకపోతున్నారని వరప్రసాద్ విమర్శించారు. కేంద్ర పథకాల నిధులను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని, ప్రజలు దీనిని గమనించాలని ఆయన కోరారు. ఇప్పటివరకూ ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం శోచనీయం అని వరప్రసాద్ విచారం వ్యక్తం చేశారు.