కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఎన్ని కుట్రలు పన్నినా పోరు ఆగదు
21 Nov 2017 3:12 PM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. తాగునీటి సమస్య పరిష్కరించాలని గతంలో శాంతియుతంగా దీక్ష చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డిపై అక్రమంగా కేసు బనాయించారు. న్యాయం కోసం పోరాడిన ఎమ్మెల్యేతో పాటు మరో 20 మందిపై కేసులు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నీనా ప్రజా సమస్యలపై పోరు ఆగేది లేదని రాచమల్లు స్పష్టం చేశారు.