నేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’
తాగు..సాగునీటి సమస్యను తీర్చాలి
06 Mar 2018 6:17 PM
ప్రకాశం: పర్చూరు నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్య తీర్చాలని వైయస్ఆర్సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రావి రాంబాబు కోరారు. అన్నా..నియోజకవర్గంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని చెప్పారు. శనగ పంటకు గిట్టుబాటు ధర లేదని చెప్పారు. కందులు, మొక్కజొన్న రైతులు కూడా నష్టాల్లో కూరుకుపోయారని చెప్పారు. మీరు ముఖ్యమంత్రి కావాలని ఈ జనం ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు. రాజన్న రాజ్యంలో ఉన్నట్లుగా మీ పాలన కూడా ఉండాలని స్థానికులు కోరుతున్నారని చెప్పారు. సాగర్ జలాలను తీసుకురావాలని కోరారు. వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని వివరించారు. గుంటూరు చానల్ ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఆ చానల్ను మీరే ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు.