బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
రాజన్న రాజ్యం తథ్యం: భూమన
15 May 2013 2:04 PM
తిరుపతి, 15 మే 2013:
మరో పది నెలల్లో రాష్ట్రంలో రాజన్నరాజ్యం తథ్యమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి స్పష్టంచేశారు. పేదల కష్టాలను పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరుస్తారని వారు తెలిపారు. కేంద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కిరణ్ సర్కార్ను గద్దె దించాలని ఈ సందర్భంగా భూమన ప్రజలకు పిలుపునిచ్చారు. గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ పేరిట ప్రజలకు చేరువ కావాలని ఆయన సూచించారు.