వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రిషికేశ్ లో పూజలు
10 Aug 2016 12:59 PM
న్యూఢిల్లీ : రిషికేశ్ లో ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గంగానదికి పూజలు నిర్వహించారు. అక్కడ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చాతుర్మాస దీక్షలో విశేష పూజలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో వైయస్ జగన్ పాల్గొని గంగానదికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకొన్నారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని, ప్రత్యేక హోదా కాంక్షిస్తూఈ పూజలు నిర్వహించారు. వైయస్ జగన్ వెంట ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‑రెడ్డితోపాటు పార్టీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు.