పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదు
ప్రజల దాహార్తిని తీర్చండి
25 Apr 2016 5:27 PM
అనంతపురం రూరల్ః మండల వ్యాప్తంగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వైఎస్సార్సీపీ నాయకులు గ్రీవెన్స్ లో ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. పూలకుంట, చియ్యేడు , ఇటుకుల పల్లి, తాటిచెర్ల తదితర గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడితో ప్రజలు విలవిలలాడుతున్నారని వాపోయారు. తక్షణమే అధికారులు తగు చర్యలు చేపట్టి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరారు.