కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
రాజధాని ప్రాంతంలో జనాగ్రహం
05 Mar 2016 11:53 PM
అమరావతి) రాజధాని ప్రాంతంలో సీ ఆర్ డీ ఏ అధికారులు, తెలుగుదేశం నాయకుల నిర్వాకం మీద ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గతంలో భూ సేకరణ కింద పొలాలు ఇచ్చిన రైతులకు కూడా భూ సమీకరణ కు నోటీసులు అందాయి. అసలే కౌలు చెక్కుల తిరకాసులతో రైతులు మండిపోతూ ఉన్నారు. దీంతో పంచాయతీ కార్యాలయానికి వచ్చిన అధికారుల్ని రైతులు నిలదీశారు. సరైన సమాధానం రాకపోవటంతో అధికారుల్ని పంచాయతీ కార్యాలయంలో ఉంచి తాళాలు వేశారు. చివరకు ఉన్నతాధికారుల జోక్యం తో విడిచి పెట్టారు.