మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధర్నా
16 Dec 2017 5:48 PM
రాజమండ్రి: అధికార పార్టీ నేతల తీరును నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధర్నాకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లి-రాజవరం ఆర్అండ్బి రోడ్డు ప్రారంభోత్సవంలో అధికారులు ప్రొటోకాల్ను విస్మరించడంతో జగ్గిరెడ్డి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించారు. అధికారుల తీరును జగ్గిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు.