రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ధర్నాను విజయవంతం చేద్దాం
06 Apr 2017 6:15 PM
చీరాల: వైయస్ వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలకు తెలుగుదేశం ప్రభుత్వం మంత్రిమండలిలోకి తీసుకుని ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిందని, చంద్రబాబు తీరుకు నిరసనగా ఈ నెల 7వ తేదీన చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైయస్ఆర్సీపీ చీరాల పట్టణ కన్వీనర్ జైసన్ కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసేందుకు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ధర్నాకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తప్పక హజరుకావాలన్నారు.