సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
నేటి నిరసనను విజయవంతం చేయండి
06 Apr 2017 6:21 PM
పోలాకి:పార్టీలు మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రి వర్గంలో స్ధానం కల్పించటంపై వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నేడు నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో నిర్వహించనున్న నిరసనను విజయవంతం చేయాలని పార్టీశ్రేణులు, ప్రజలను మండలపార్టీ అధ్యక్షుడు కణితి క్రిష్ణారావు కోరారు. ముఖ్యమంత్రి, స్పీకర్తో కలసి చేస్తున్న అనారిగరిక రాజకీయాలకు ఆమోదముద్ర వేసిన గవర్నర్తీరుకూడా రాజ్యాంగానికి విరుద్దంగా వుందని అందకే నిరసన తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు.