రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
ఎండిపోతున్న పంటలను కాపాడండి
24 Mar 2016 5:27 PM
రాయచోటిః వెలిగల్లు కాలువ పరిధిలోని పంట పొలాలకు నీరందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొందరు స్వప్రయోజనాల కోసం ఎక్కడిక్కడ కాలువలకు గండ్లు కొట్టడంతో...చేతికొచ్చిన పంటలు నీరందక ఎండిపోతున్నాయన్నారు. గండ్లను పూడ్చి కాలువల ద్వారా ఆ పొలాల పరిధిలోని చెరువలకు నీరందించాలని అధికారులకు సూచించారు. లక్కిరెడ్డిపల్లె మండలంలోని కోనపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ రెడ్డిని గడికోట పరామర్శించారు. ఆయనతో పాటు జడ్పీటీసీ సభ్యుడు సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ రెడ్డెయ్యలు శంకర్ రెడ్డిని పరామర్శించారు.
To read this article in English: http://goo.gl/384n0Y