మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
చట్టబద్ధత తప్పనిసరి
19 Dec 2016 6:10 PM
ప్రజాస్వాయ్య వ్యవస్ధలో మనం నిలబడాలంటే ప్రభుత్వాలు నిలబడాలి. విభజన జరిగిన విధానం దారుణం. రాజ్యాంగాన్ని రాసిన ఆ మహానుభావుడు ఉండి ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు. ఇప్పుడీ రాజ్యాంగాన్ని అధ్యయనం చేస్తుంటే మనసు బాధతో నిండిపోతుంది. ప్యాకేజీ కానీ, ప్రత్యేక హోదా కానీ ఏదైనా చట్టబద్దత లేకుండా చెల్లుబాటు కావు. రాజ్యాంగ పరంగా చట్టబద్దత కల్పించినప్పుడు మాత్రమే సాధ్యం. ఆనాడు వైయస్ రాజశేఖర్రెడ్డి నన్ను వీసీని చేశారు. ఆయన మాటతో బలం వచ్చింది. లా యూనివర్సిటీ వచ్చింది. యూనివర్సిటీకి భూమిని సంపాదించుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం నిలబెట్టుకోవాలి.
– సత్యనారాయణ, మాజీ వీసీ, లా యూనివర్సిటీ