ముగిసిన ప్రివిలేజ్ కమిటీ సమావేశం

హైదరాబాద్ః ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై కమిటీ చర్చించింది. ప్రత్యేకహోదా కోసం అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టినందుకు 12మంది ఎమ్మెల్యేలకు కమిటీ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.

Back to Top