వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ముగిసిన ప్రివిలేజ్ కమిటీ సమావేశం
28 Jan 2017 1:11 PM
హైదరాబాద్ః ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై కమిటీ చర్చించింది. ప్రత్యేకహోదా కోసం అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టినందుకు 12మంది ఎమ్మెల్యేలకు కమిటీ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.