ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
కార్పొరేట్ విద్యాసంస్థలు పీడిస్తున్నాయి
14 Jan 2018 2:55 PM
చిత్తూరు: కార్పొరేట్ విద్యాసంస్థలు తమను పీడిస్తున్నాయని ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ సభ్యులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్కు గోడు వెల్లబోసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సెలవు రోజుల్లో కూడా తమతో పనులు చేయిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందన్నారు. అదే విధంగా లెక్చరర్స్కి సరిగా జీతాలు కూడా ఇవ్వడం లేదని వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వారి సమస్యలు విన్న జననేత అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.