ఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటన
ఉచిత వైఫై వినియోగంపై అవకతవకలను అరికట్టాలి
10 Mar 2017 2:22 PM
న్యూఢిల్లీ: గుర్తించిన రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై వినియోగంపై జరుగుతున్న అవకతవకలపై రాజ్యసభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి అవకతవకలను అరికట్టాలని ఆయన కోరారు. సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించడం సంతోషకరమన్నారు. ప్రయాణికేతరులు కూడా వైఫై ఉపయోగించుకోవడం జరుగుతుందని, దీన్ని అరికట్టేందుకు రైల్వే శాఖ ఎలాంటి చర్యలు చేపడుతుందో చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పీఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేసిన వారికే ఉచిత వైఫై సౌకర్యం వినియోగించుకునే అవకాశం కల్పిస్తే ప్రయోజకరంగా ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పారు.