చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రత్యేక హోదా మీద పార్లమెంటులో వైఎస్సార్సీపీ పోరు
04 Aug 2015 12:32 PM
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ
వైఎస్సార్సీపీ పార్లమెంటు వేదికగా గళం ఎత్తింది. ఈ డిమాండ్ తో పార్టీ
పార్లమెంటు సభ్యులు లోక్ సభలో వాయిదా తీర్మానం అంద చేశారు. అంతకు
ముందు ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రత్యేక హోదా
మీద పోరాటానికి సంబంధించిన వ్యూహం మీద చర్చించారు. ఈ అంశం మీద వాయిదా
తీర్మానం ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత సభ సమావేశం సమయంలో వాయిదా
తీర్మానం నోటీసును అందచేశారు అయితే దీన్ని తిరస్కరిస్తున్నట్లు
స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
వైఎస్సార్సీపీ పార్లమెంటు వేదికగా గళం ఎత్తింది. ఈ డిమాండ్ తో పార్టీ
పార్లమెంటు సభ్యులు లోక్ సభలో వాయిదా తీర్మానం అంద చేశారు. అంతకు
ముందు ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రత్యేక హోదా
మీద పోరాటానికి సంబంధించిన వ్యూహం మీద చర్చించారు. ఈ అంశం మీద వాయిదా
తీర్మానం ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత సభ సమావేశం సమయంలో వాయిదా
తీర్మానం నోటీసును అందచేశారు అయితే దీన్ని తిరస్కరిస్తున్నట్లు
స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
మరో వైపు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్ తో వైఎస్సార్సీపీ
అద్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 10న ఢిల్లీలో మహా ధర్నా చేస్తున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయిలోని క్రియాశీల నాయకులు
ఇందులో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గ
సాగుతున్నాయి. ఈ నెల ఏడున తిరుపతి, అనకాపల్లి నుంచి రెండు రైళ్లలో
నాయకులు బయలు దేరుతున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్ తో వైఎస్సార్సీపీ
అద్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 10న ఢిల్లీలో మహా ధర్నా చేస్తున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయిలోని క్రియాశీల నాయకులు
ఇందులో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గ
సాగుతున్నాయి. ఈ నెల ఏడున తిరుపతి, అనకాపల్లి నుంచి రెండు రైళ్లలో
నాయకులు బయలు దేరుతున్నారు.