రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్రసన్నకుమార్రెడ్డి పరామర్శ
13 Apr 2017 5:17 PM
కోవూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గాజుల మల్లికార్జున్ తండ్రి దామోదరం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మల్లికార్జున్ నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. దామోదర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియల్లో ప్రసన్నకుమార్రెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంట పార్టీ నేతలు ఆదాల ప్రభాకర్రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డితో పాటు, మండల కన్వినర్ నలుబోలు సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ నాయకులు మల్లికార్జునరెడ్డి, వీరిచలపతి, జనార్థన్రెడ్డిలు ఉన్నారు.