మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
ప్రకాశం జిల్లా ప్లీనరీ సమావేశం ప్రారంభం
20 Jun 2017 11:17 AM
ప్రకాశంః ఒంగోలు పట్టణం రామనగర్లోని శ్రీసీతారామ ఫంక్షన్హాల్ (మినీ స్టేడియం ఎదురుగా) నందు ప్రకాశం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పార్టీ నేతలు హాజరయ్యారు. ముందుగా బాలినేని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్లీనరీకి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.