ప్రారంభ‌మైన 86వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌


ప్రారంభ‌మైన 86వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌
నెల్లూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 86వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉద‌యం ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం, క‌లిగిరి మండ‌లం పెద్ద కొండూరు శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు వింటూ, వాళ్ల‌కు ధైర్యాన్ని చెబుతూ ముందుకు  సాగుతున్నారు. కాగా ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ పెద్ద‌పాడు, వీరారెడ్డి పాలెం, పోలంపాడు మీదుగా క‌లిగిరి వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌నున్నారు. 
Back to Top