చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
'ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కిరణ్'
11 Jun 2013 1:17 PM
హైదరాబాద్, 11 జూన్ 2013:
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జి. శ్రీకాంత్రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. దాని కోసం మూడు సూత్రాలను ప్రతిపాదించిందని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని బడుగు, బలహీన వర్గాలలకు న్యాయం చేసే విధంగా గతంలో ఉన్న మాదిరిగానే జిల్లాను యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అంశంపై అసెంబ్లీలో చర్చకు పట్టుపడతామని వారు తెలిపారు.