చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
జూన్ 11న తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర
24 May 2018 6:53 PM
తూర్పుగోదావరి : వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జూన్ 11న సాయంత్రం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ..తూర్పు గోదావరి జిల్లాలో 17 నియోజకవర్గాల్లో వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. జిల్లాలో 300 కిలోమీటర్ల మేర సాగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలు చే శామని చెప్పారు. మా రాజీనామాలు స్పీకర్ ఫార్మెట్లో ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 29న స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలుస్తామని ఆయన వెల్లడించారు.