బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
సైదాపురంలో ‘వెయ్యి’ మైలురాయి ఏర్పాట్లు
28 Jan 2018 3:46 PM
నెల్లూరు
: ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజా సంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో
వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. ప్రతిపక్షనేత వైయస్
జగన్మోహన్రెడ్డి రాకకోసం నెల్లూరు జిల్లా సైదాపురం వాసులు ఆసక్తితో
ఎదురుచూస్తున్నారు. జననేత పాదయాత్ర తమ ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్ల
మైలురాయిని దాటుతుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జననేత
వైయస్ జగన్ సైదాపురంలో వెయ్యికిలోమీటర్ల పాదయాత్ర పూర్తి
చేసుకుంటున్నందున స్థానిక ప్రజలు 25 అడుగుల స్థూపాన్ని ఏర్పాటు
చేస్తున్నారు. అంతే కాకుండా గ్రామం నిండా ఫ్లైక్సీలు, రంగు రంగుల
ముగ్గులు, పూల స్వాగతాలను ఏర్పాటు చేశారు.