వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రజాభిమానమే పార్టికి శిరోధార్యం–వైయస్ జగన్
09 Aug 2017 5:34 PM
– నన్నూరు వద్ద జగన్ను కలిసిన మైనార్టి నాయకులు
ఓర్వకల్లుః.నంద్యాల ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి నంద్యాలకు వెళ్లుతున్న వైయస్ ఆర్ సిపి అధ్యక్షులు వైయస్ జగన్ మోహన రెడ్డి రాక కోసం నన్నూరు మైనార్టి నాయకులు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున తరలివచ్చి ఎదురు చూశారు.అక్కడికి చేరుకున్న జగన్మోహనరెడ్డి తన కారులో నుంచి దిగి అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించారు.ఎంపిపి వెంటరమణమ్మ భర్త మోహన్రావు,మండల కో ఆప్షన్ సభ్యులు షంషుద్దీన్,మైనార్టిసెల్ నాయకుడు ఉశేన్ సర్కార్,మైనార్టి నాయకులు ఖాజామియా,షరీఫ్ నన్నూరు,పూడిచెర్ల,లొద్దిపల్లే,ఉప్పలపాడు,ఉయ్యాలవాడ తదితర గ్రామాలకు చెందిన పార్టి కార్యకర్తలు,అభిమానులు జననేతపై పూలు చల్లి అభిమానాన్ని పంచుకున్నారు. ఆప్యాయంగా మాట్లాడిన జగన్మోహనరెడ్డితో కరచాలనం చేసి ఫోటోలు దిగేందుకు జనం ఎగబాటు చూసిన జగన్ అభివాదం తెల్పడంతో జై జగన్ అంటు నినాదాలు చేశారు.