మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బాబు దుశ్చర్యపై వైయస్ఆర్ సీపీ విజయం
22 Sep 2017 3:10 PM
న్యూఢిల్లీ: సదావర్తి భూములను అప్పనంగా కొట్టేయాలనే చంద్రబాబు దుశ్చర్యను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేసి విజయం సాధించిందని వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. దేవాదాయ శాఖ 83 ఎకరాల భూమిని అప్పనంగా రూ.22 కోట్లకు చంద్రబాబు బినామీలకు కట్టబెట్టిందని మండిపడ్డారు. హైకోర్టును ఆశ్రయించి ఎమ్మెల్యే ఆర్కే పోరాటం చేయడంతో భూములు రూ.60.3 కోట్ల ధర పలికిందన్నారు. ఆర్కే పోరాట ఫలితంగా ప్రభుత్వానికి రూ. 40 రోటకల ఆదాయం వచ్చిందన్నారు. ప్రజల ఆస్తులను దోపిడీకి గురైనప్పుడు కాపాడాల్సిన వ్యక్తులే తినేయాలని చేస్తున్నారన్నారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.