నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
ఖమ్మంలో పొంగులేటి నిరసన దీక్ష
23 Nov 2015 3:03 PM
ఖమ్మం:
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజాసమస్యలపై ...
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నిరసన దీక్ష చేపట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని
డిమాండ్ చేస్తూ ఖమ్మం పట్టణంలో దీక్ష ప్రారంభించారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజాసమస్యలపై ...
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నిరసన దీక్ష చేపట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని
డిమాండ్ చేస్తూ ఖమ్మం పట్టణంలో దీక్ష ప్రారంభించారు.
సంక్షేమ
పథకాలు అమలు చేయాలని, ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ
సందర్భంగా పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్లో
చేపట్టిన ఈ దీక్ష రెండు రోజుల పాటు కొనసాగనుంది.
పథకాలు అమలు చేయాలని, ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ
సందర్భంగా పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్లో
చేపట్టిన ఈ దీక్ష రెండు రోజుల పాటు కొనసాగనుంది.
ఎన్నికల్లో
ఇచ్చిన వాగ్దానాలను కేసీఆర్ తుంగలో తొక్కారని వైఎస్సార్సీపీ నేతలు
మండిపడ్డారు. నిత్యవసర ధరలు కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం
చెందిందని విమర్శించారు. దళితులకు భూపంపిణీ కార్యక్రమం కాగితాలకే
పరిమితమైందని నేతలు ఎద్దేవా చేశారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో 400
ఇళ్లతో పేదలందరికీ ఎలా సర్దుబాటు చేస్తారని సర్కార్ ను ప్రశ్నించారు.
దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ను సత్వరమే పూర్తిచేసి 6 లక్షల ఎకరాలకు
నీరిందించాలని..కిన్నెరసాని, సింగభూపాలెం, వైరా, పాలేరు రిజర్వాయర్లను
అనుసంధానం చేయాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.
ఇచ్చిన వాగ్దానాలను కేసీఆర్ తుంగలో తొక్కారని వైఎస్సార్సీపీ నేతలు
మండిపడ్డారు. నిత్యవసర ధరలు కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం
చెందిందని విమర్శించారు. దళితులకు భూపంపిణీ కార్యక్రమం కాగితాలకే
పరిమితమైందని నేతలు ఎద్దేవా చేశారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో 400
ఇళ్లతో పేదలందరికీ ఎలా సర్దుబాటు చేస్తారని సర్కార్ ను ప్రశ్నించారు.
దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ను సత్వరమే పూర్తిచేసి 6 లక్షల ఎకరాలకు
నీరిందించాలని..కిన్నెరసాని, సింగభూపాలెం, వైరా, పాలేరు రిజర్వాయర్లను
అనుసంధానం చేయాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.