వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రాజకీయాల్ని కలుషితం చేసిందే చంద్రబాబు.. భూమన
06 Jun 2016 4:31 PM
హైదరాబాద్) రాజకీయాల్ని
సేవగా చూడకుండా కలుషితం చేసినది చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
అభిప్రాయ పడ్డారు. చంద్రబాబు విశ్వాసఘాతకుడు అని స్వయంగా ఆయన మామగారు
ఎన్టీరామారావే ఎండగట్టారని గుర్తు చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ
కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి
ఎన్టీయార్ మాట్లాడిన మాటల వీడియో ను చూపించారు.
చంద్రబాబు
మోసాల్ని ఎండగడుతున్నందునే వైయస్ జగన్ పట్ల దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారని
కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రగతిని వైయస్ జగన్ అడ్డుకొంటున్నారని బాబు
అంటున్నారని, కానీ, వాస్తవంలో చంద్రబాబు అవినీతిని మాత్రమే అడ్డుకొంటున్నారని
పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే వైయస్ జగన్
కోరుతున్నారని వివరించారు.