ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్షసాధింపు
24 Nov 2015 3:15 PM
విశాఖపట్టణం:
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వైఎస్సార్సీపీపై ప్రభుత్వం
కక్షసాధింపు ధోరణికి పాల్పడుతోంది. విశాఖ జిల్లాలో కోరుకొండ బాక్సైట్
సదస్సుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ..పోలీసులు
చింతపల్లి సమీపంలోని లోతుగడ్డ బ్రిడ్జి వద్ద అడ్డుకున్నారు. దీంతో, అక్కడ
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సదస్సుకు అనుమతి లేదంటూ పోలీసులు
ఈశ్వరితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ
ఎమ్మెల్యే బ్రిడ్జిపైనే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
చేశారు.
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వైఎస్సార్సీపీపై ప్రభుత్వం
కక్షసాధింపు ధోరణికి పాల్పడుతోంది. విశాఖ జిల్లాలో కోరుకొండ బాక్సైట్
సదస్సుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ..పోలీసులు
చింతపల్లి సమీపంలోని లోతుగడ్డ బ్రిడ్జి వద్ద అడ్డుకున్నారు. దీంతో, అక్కడ
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సదస్సుకు అనుమతి లేదంటూ పోలీసులు
ఈశ్వరితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ
ఎమ్మెల్యే బ్రిడ్జిపైనే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
చేశారు.