22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
పోలవరం కాల్వను పరిశీలించిన షర్మిల
20 May 2013 1:50 PM
పోలవరం, 20 మే 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల సోమవారం పోలవరం కుడి కాల్వను సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు పోలవరం ప్రాజెక్టు గురించి, కాల్వ గురించి శ్రీమతి షర్మిలకు వివరించారు. 154వ రోజు పాదయాత్రలో భాగంగా ఆమె పోలవరం రైట్ కెనాల్ మీదుగా మరో ప్రజా ప్రస్థానం కొనసాగించారు.