మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
5న మైలవరంలో ప్లీనరీ
02 Jun 2017 7:18 PM
కృష్ణా జిల్లా: ఈ నెల 5న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ ప్లీనరీ నిర్వహిస్తున్నటుల పార్టీ ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ బొమ్మసాని వెంకటచలపతి తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి అన్ని మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.