మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పెన్షన్ లబ్దిదారులను ఆదుకోండి
06 Feb 2017 6:59 PM
సైదాపురం: ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే పింఛన్లు పంపిణీలో లబ్దిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వైయస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి నోటి రమణారెడ్డి ఎంపీడీఓ విజయ్కుమార్ను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు పడటం లేదన్నారు. మండలంలో అధికంగా వృద్ధులకు పింఛన్ నగదును ఇవ్వకపోతుండటంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి సకాలంలో పింఛన్నగదును అందజేసి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.