రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఫీజు దీక్షలో ఎస్వీయూ విద్యార్థుల తల్లిదండ్రులు
07 Sep 2012 3:11 AM
తిరుపతి, 7 సెప్టెంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు మద్దతుగా గురువారం నుంచీ తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు దీక్షను కొనసాగిస్తున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా దీక్షలో కూర్చున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు విద్యార్థుల కోసం చేసిందేమీ లేదని దీక్ష సందర్భంగా మాట్లాడిన పలువురు విద్యార్థుల తల్లాదండ్రులు మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్పై ఏదో ఒకటి తేల్చకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమమని కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపేది లేదని వారు స్పష్టంచేశారు.