కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
సీబీఎస్ఈ స్కూళ్లకు అనుమతి
02 Dec 2016 12:06 PM
హైదరాబాద్: వైయస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ప్రజాసమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్ లో తన వాణిని వినిపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సీబీఎస్ఈ స్కూళ్ల అనుమతి విషయమై వైయస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలుగు రాష్ట్రాలకు 2016-17 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 42 సెకండరీ పాఠశాలలకు సీబీఎస్ఈ(సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్) అనుమతిని ఇచ్చిందని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా వెల్లడించారు. ఏపీలో 31, తెలంగాణలో11 స్కూళ్లకు అఫిలియేషన్ అనుమతించినట్లు ఆయన పేర్కొన్నారు.