రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఇది ప్రజల విజయంః రోజా
17 Mar 2016 11:12 AM
హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈవిజయం నాది మాత్రమే కాదు నియోజకవర్గ ప్రజలదని రోజా చెప్పారు. తన ప్రజలకు న్యాయం చేయడం కోసం తన హక్కులను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లడం జరిగిందని రోజా చెప్పారు. సభకు వెళ్లేందుకు అనుమతిచ్చినందుకు న్యాయస్థానానికి రోజా కృతజ్ఞతలు తెలిపారు. న్యాయస్థానాల మీద తనకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసుకున్నానని రోజా స్పష్టం చేశారు. ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని ఎప్పుడు నిలదీస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రజల తరపున పోరాడుతూనే ఉన్నానని రోజా చెప్పారు. ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా న్యాయం కోసం పోరాడుతానన్నారు. సభకు వెళ్లి అన్నింటిపై వివరణ ఇస్తానని పేర్కొన్నారు.