కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చిన్నారులకు అక్షరాభ్యాసం
11 Jun 2018 1:23 PM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేత తల్లిదండ్రులు తమ బిడ్డలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. సోమవారం గౌరీపల్లె, పశివెదల గ్రామాల్లో పలువురు తమ చిన్నారులకు వైయస్ జగన్ చేత అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ వారికి హామీ ఇ చ్చారు. మీ బిడ్డలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి రూ.15 వేలు ప్రతి ఏటా చెల్లిస్తామని చెప్పారు. వైయస్ జగన్ హామీతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.